‘వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేం' జ్ బంఫర్ ఆఫర్. జీరో కమీషన్ తో మనీ ట్రాన్స్ ఫర్
- November 05, 2021
కువైట్: ప్రముఖ వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ తమ కస్టమర్లకు జీరో కమీషన్ కింద డబ్బును బదిలీ చేసే అవకాశాన్ని ఆఫర్ చేస్తోంది. ఇల్లు, ఆఫీస్ నుంచి సురక్షితంగా తమ డబ్బును బదిలీ చేసేందుకు వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ మొబైల్ యాప్ ను ప్రారంభించింది. మొబైల్ యాప్ని ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులందరికీ కమీషన్ లేకుండానే సేవలందిస్తోంది. కువైట్ కరెన్సీతోపాటు అన్ని రకాల కరెన్సీలను లోకల్, ఇటర్నేషనల్ లెవెల్లో బదిలీ చేయొచ్చు. వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ వారి మొబైల్ అప్లికేషన్ Android, iPhone వినియోగదారుల కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. చాలా కాలం పాటు కువైట్ మార్కెట్లో సేవలందిస్తున్న వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ ఇప్పుడు ఇండియాలో కూడా చెల్లింపులకు మంచి ఎక్స్ఛేంజ్ రేట్లను అందిస్తుంది. అలాగే ప్రధాన రకాల కరెన్సీల కొనుగోలు, విక్రయాలను కూడా చేయొచ్చు. వీటికి మంచి ఎక్స్ఛేంజ్ రేట్లను ఆఫర్ చేస్తున్నారు. మార్పిడి రేట్లు, డెలివరీ సమయాలు, కస్టమర్ సేవ పరంగా వారు ఖాతాదారుల కరెన్సీ అవసరాలకు అత్యంత విశ్వసనీయ పరిష్కారాన్ని అందిస్తారు. ప్రస్తుతం వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ బ్రాంచీలు సాల్మియా, ఫర్వానియాలో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 1822055 లో సంప్రదించండి.. లేదా వారి వెబ్సైట్ https://wallstreetkwt.com/ సందర్శించండి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..