దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అబుధాబి ప్రిన్స్
- November 05, 2021యూఏఈ: అబుధాబి ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హిందూవులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వారందరికీ షేక్ మొహమ్మద్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి జరుపుకునే వారందరికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అబుదాబి ప్రిన్స్ తన సందేశంలో ఆకాంక్షించారు. “యూఏఈ, ప్రపంచవ్యాప్తంగా దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా దేశం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వారికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కొనసాగాలని మేము కోరుకుంటున్నాము.’’ అని షేక్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి