వీసా రెన్యూవల్ ఫీజ్ 500 దినార్లు
- November 05, 2021
కువైట్: 60 ఏళ్లు దాటి డిప్లమా కూడా లేని ప్రవాస వర్కర్స్ ను తిరిగి పంపించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా చాలా మందికి ప్రయోజనం జరగనుంది. కువైట్ లో 60 ఏళ్లు దాటిన ప్రవాసులు చాలా మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే వీళ్లందరికీ వీసా రెన్యూవల్ ఫీజు ను ప్రభుత్వం 500 దినార్లుగా ప్రకటించింది. వీసా రెన్యువల్ కోసం 500 దినార్లు అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు కోసం 60 దినార్లు చెల్లించాలని సూచించింది. మొత్తం 560 దినార్లతో వీసా రెన్యూవల్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రవాసులంతా వినియోగించుకువాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







