వీసా రెన్యూవల్ ఫీజ్ 500 దినార్లు
- November 05, 2021కువైట్: 60 ఏళ్లు దాటి డిప్లమా కూడా లేని ప్రవాస వర్కర్స్ ను తిరిగి పంపించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా చాలా మందికి ప్రయోజనం జరగనుంది. కువైట్ లో 60 ఏళ్లు దాటిన ప్రవాసులు చాలా మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే వీళ్లందరికీ వీసా రెన్యూవల్ ఫీజు ను ప్రభుత్వం 500 దినార్లుగా ప్రకటించింది. వీసా రెన్యువల్ కోసం 500 దినార్లు అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు కోసం 60 దినార్లు చెల్లించాలని సూచించింది. మొత్తం 560 దినార్లతో వీసా రెన్యూవల్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రవాసులంతా వినియోగించుకువాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు