వర్క్ పర్మిట్ రెన్యువల్ రుసుము పెంపుపై కమిటీ ఏర్పాటు
- November 05, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎమ్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఓ కమిటీని ఏర్పాటు చేసి, వర్క్ పర్మిట్ సంబంధిత సర్వీసులు అలాగే రెన్యువల్ విషయమై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వీసులు, వలసదారుల లావాదేవీలకు సంబంధించిన ఫీజుల్ని 500 శాతం పెంచే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కువైట్ ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుములు జిసిసి దేశాల్లోనే అతి తక్కువ.
తాజా వార్తలు
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!









