వర్షాల కోసం ప్రార్ధనలు చేయండి:అబుధాబి రూలర్
- November 07, 2021
అబుధాబి: వర్షాల కోసం దేశ ప్రజలంతా ప్రార్థనలు చేయాలని అబుధాబి రూలర్, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్ యాన్ పిలుపునిచ్చారు. వచ్చే శుక్రవారం సలాత్ అల్ ఇస్తిస్కా ప్రార్ధనలకు పది నిమిషాల ముందు అన్ని మసీదులలో వర్షాల కోసం ప్రార్థనలు చేయాలన్నారు. దేశంలో ఉన్న ముస్లింలందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని కోరారు. దేశం సుబిక్షంగా, సుఖ శాంతులతో ఉండేలా ఆశీర్వదించమని అల్లాను అంతా ప్రార్థించాలన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







