వర్షాల కోసం ప్రార్ధనలు చేయండి:అబుధాబి రూలర్
- November 07, 2021
అబుధాబి: వర్షాల కోసం దేశ ప్రజలంతా ప్రార్థనలు చేయాలని అబుధాబి రూలర్, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్ యాన్ పిలుపునిచ్చారు. వచ్చే శుక్రవారం సలాత్ అల్ ఇస్తిస్కా ప్రార్ధనలకు పది నిమిషాల ముందు అన్ని మసీదులలో వర్షాల కోసం ప్రార్థనలు చేయాలన్నారు. దేశంలో ఉన్న ముస్లింలందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని కోరారు. దేశం సుబిక్షంగా, సుఖ శాంతులతో ఉండేలా ఆశీర్వదించమని అల్లాను అంతా ప్రార్థించాలన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









