ముస్లిమేతరులకు శుభవార్త చెప్పిన అబుధాబి..
- November 08, 2021
అబుధాబి: అబుధాబిలోని ముస్లిమేతరులకు ఇకపై సివిల్ చట్టం కింద వివాహాలు, విడాకులు, పిల్లల జాయింట్ కస్టడీకీ అనుమతిస్తున్నట్టు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు.విడాకుల తరువాత భరణం, పితృత్వ నిరూపణ, వారసత్వం వంటి అంశాలను కూడా సివిల్ చట్టం పరిధిలోకి తెస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచయవనికపై అబుధాబి ప్రాముఖ్యాన్ని, పేరుప్రఖ్యాతులు ఇనుమడించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ ఈ సివిల్ చట్టం రూపొందించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







