ఇంటర్ పోల్ అరెస్ట్ వారెంటుతో హ్యూమన్ ట్రాఫికర్స్ గుట్టు రట్టు
- November 10, 2021
మనామా: ఇంటర్ పోల్ జారీ చేసిన వారెంట్ ఆధారంగా బహ్రెయిన్ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగు గుట్టుని రట్టు చేశారు. కోర్టు వివరాల్లోకి వెళితే, బహ్రెయినీ పోలీసులు ఓ ఆసియా మహిళకు సంబంధించి వారెంటుని ఇంటర్పోల్ నుంచి అందుకోవడం జరిగింది. ఆమెను అరెస్టు చేయగా, ఆమెతోపాటు మరో ముగ్గురికి ఈ రాకెట్తో సంబంధం వున్నట్లు తేలింది. జుఫ్ఫయిర్లో ఆ మహిళను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. 130 బహ్రెయినీ దినార్లకు ఒక్కో మహిళను వేరే మహిళల వద్ద కొనుగోలు చేసి, వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించింది. ఆ మహిళల్ని కూడా అెస్టు చేశారు. మహిళ చెప్పిన వివరాలతో ఓ అపార్టుమెంట్ వద్దకు వెళ్ళగా, అక్కడ బందీగా వున్న మహిళలు పోలీసులకు కనిపించారు. వారిని పోలీసులు విడుదల చేశారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









