ఇంటర్ పోల్ అరెస్ట్ వారెంటుతో హ్యూమన్ ట్రాఫికర్స్ గుట్టు రట్టు
- November 10, 2021
మనామా: ఇంటర్ పోల్ జారీ చేసిన వారెంట్ ఆధారంగా బహ్రెయిన్ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగు గుట్టుని రట్టు చేశారు. కోర్టు వివరాల్లోకి వెళితే, బహ్రెయినీ పోలీసులు ఓ ఆసియా మహిళకు సంబంధించి వారెంటుని ఇంటర్పోల్ నుంచి అందుకోవడం జరిగింది. ఆమెను అరెస్టు చేయగా, ఆమెతోపాటు మరో ముగ్గురికి ఈ రాకెట్తో సంబంధం వున్నట్లు తేలింది. జుఫ్ఫయిర్లో ఆ మహిళను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. 130 బహ్రెయినీ దినార్లకు ఒక్కో మహిళను వేరే మహిళల వద్ద కొనుగోలు చేసి, వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించింది. ఆ మహిళల్ని కూడా అెస్టు చేశారు. మహిళ చెప్పిన వివరాలతో ఓ అపార్టుమెంట్ వద్దకు వెళ్ళగా, అక్కడ బందీగా వున్న మహిళలు పోలీసులకు కనిపించారు. వారిని పోలీసులు విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









