డ్రోన్ దాడి: ఇరాకీ ప్రధానితో మాట్లాడిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- November 10, 2021
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమితో మాట్లాడారు. బాగ్దాద్లో ప్రధాని ఇంటిపై జరిగిన డ్రోన్ దాడి నేపథ్యంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాని క్షేమ సమాచారన్ని తెలుసుకున్నారు. ఇరాక్కి మద్దతుగా సౌదీ వుంటుందని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు. కాగా, క్రౌన్ ప్రిన్స్కి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. బాగ్దాద్ గ్రీన్ జోన్లో మూడు డ్రోన్లు దాడికి పాల్పడ్డాయి. పలువురు బాడీగార్డులు ఈ దాడుల్లో గాయపడ్డారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









