డ్రోన్ దాడి: ఇరాకీ ప్రధానితో మాట్లాడిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- November 10, 2021
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమితో మాట్లాడారు. బాగ్దాద్లో ప్రధాని ఇంటిపై జరిగిన డ్రోన్ దాడి నేపథ్యంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాని క్షేమ సమాచారన్ని తెలుసుకున్నారు. ఇరాక్కి మద్దతుగా సౌదీ వుంటుందని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు. కాగా, క్రౌన్ ప్రిన్స్కి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. బాగ్దాద్ గ్రీన్ జోన్లో మూడు డ్రోన్లు దాడికి పాల్పడ్డాయి. పలువురు బాడీగార్డులు ఈ దాడుల్లో గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









