డ్రోన్ దాడి: ఇరాకీ ప్రధానితో మాట్లాడిన సౌదీ క్రౌన్ ప్రిన్స్

- November 10, 2021 , by Maagulf
డ్రోన్ దాడి: ఇరాకీ ప్రధానితో మాట్లాడిన సౌదీ క్రౌన్ ప్రిన్స్

రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమితో మాట్లాడారు. బాగ్దాద్‌లో ప్రధాని ఇంటిపై జరిగిన డ్రోన్ దాడి నేపథ్యంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాని క్షేమ సమాచారన్ని తెలుసుకున్నారు. ఇరాక్‌కి మద్దతుగా సౌదీ వుంటుందని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు. కాగా, క్రౌన్ ప్రిన్స్‌కి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. బాగ్దాద్ గ్రీన్ జోన్‌లో మూడు డ్రోన్లు దాడికి పాల్పడ్డాయి. పలువురు బాడీగార్డులు ఈ దాడుల్లో గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com