ప్రయాణీకుల సేవలపై నేషనల్ రైల్ నెట్వర్క్ సర్వే
- November 11, 2021
యూఏఈ: యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ ప్రధాన ఉద్దేశ్యం సరుకు రవాణా అయినప్పటికీ, ప్రయాణీకుల సర్వీసులపై ఓ సర్వే నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి స్టడీ చేయాలనే ఆలోచనతో వున్నామనీ, స్టడీ పూర్తయ్యాక ప్రయాణీకుల సేవలపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. జిసిసి రైల్ నెట్వర్క్ అభివృద్ధి ద్వారా జిసిసి దేశాల మధ్య మరింత కనెక్టివిటీ పెరగనుంది. సరుకు రవాణా సులభతరం కానుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









