ప్రయాణీకుల సేవలపై నేషనల్ రైల్ నెట్వర్క్ సర్వే
- November 11, 2021
యూఏఈ: యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ ప్రధాన ఉద్దేశ్యం సరుకు రవాణా అయినప్పటికీ, ప్రయాణీకుల సర్వీసులపై ఓ సర్వే నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి స్టడీ చేయాలనే ఆలోచనతో వున్నామనీ, స్టడీ పూర్తయ్యాక ప్రయాణీకుల సేవలపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. జిసిసి రైల్ నెట్వర్క్ అభివృద్ధి ద్వారా జిసిసి దేశాల మధ్య మరింత కనెక్టివిటీ పెరగనుంది. సరుకు రవాణా సులభతరం కానుంది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









