యూఏఈ లో వేగంగా వ్యాక్సినేషన్. ఒక్కరోజులో 26, 927 డోసులు
- November 21, 2021
యూఏఈ:యూఏఈ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే 26, 927 డోసుల వ్యాక్సినేషన్ ను పూర్తి చేసినట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.దీంతో ఇప్పటి వరకు 21.6 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఉమ్రా యాత్రికులకు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ ఉండాల్సిందేనని ఇప్పటికే సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన 14 రోజుల తర్వాతే ఉమ్రా కు వచ్చేందుకు అనుమతిస్తోంది. దీంతో ఉమ్రా కు వెళ్లే వారి కోసం రెండు డోస్ వ్యాక్సినేషన్ ను యూఏఈ స్పీడప్ చేసింది. వీలైనంత త్వరలోనే దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తామని యూఏఈ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









