నాలుగవ స్మార్ట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన బిహెచ్బి
- November 22, 2021
మనామా: బహ్రెయిన్ బౌర్స్ నాలుగవ ఎడిషన్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రోగ్రామ్ని 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన కరికులమ్లో భాగంగా అధికారికంగా ప్రకటించింది. 70 స్కూళ్ళలో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన వర్క్ షాపులు నడుస్తాయి. 5000 మందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. బహ్రెయిన్ బౌర్స్ సీఈఓ షేక్ ఖలీఫా బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని చేపడుతుండడం ఆనందంగా వుందని అన్నారు. 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువ విద్యార్థులకు మనీ మేనేజ్మెంట్, సేవింగ్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి విభాగాల్లో అవగాహన ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









