ప్రధాన మంత్రిగా మళ్ళీ నియమితులైన షేక్ సబాహ్
- November 23, 2021
కువైట్: ఎమిరి డిక్రీ విడుదలైంది. షేక్ సబాహ్ అల్ ఖాలెద్ హమాద్ అల్ సబాహ్ని ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ప్రైమ్ మినిస్టర్ తన క్యాబినెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా డిక్రీలో ఆదేశించారు. ఎమిరి ఆర్డర్ ప్రకారం ప్రధాన మంత్రి, నేషనల్ అసెంబ్లీకి సమాచారం అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!
- బహ్రెయిన్లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!
- దుబాయ్లో బైక్ రైడర్కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్న్యూస్.. ఖతార్ నుంచి భారత్కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్







