బల్గేరియాలో దారుణం…45 మంది సజీవదహనం..
- November 23, 2021
సోఫియా:బల్గేరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది.బల్గేరియా రాజధాని సోఫియా నుంచి 52 మంది పర్యాటకులతో బయలుదేరిన బస్సలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.క్షణాల్లోనే మంటలు బస్సుమొత్తం వ్యాపించడంతో ప్రయాణం చేస్తున్న 52 మందిలో 45 మంది సజీవదహనం అయ్యారు.అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..