బ‌ల్గేరియాలో దారుణం…45 మంది స‌జీవ‌ద‌హ‌నం..

- November 23, 2021 , by Maagulf
బ‌ల్గేరియాలో దారుణం…45 మంది స‌జీవ‌ద‌హ‌నం..

సోఫియా:బ‌ల్గేరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది.బ‌ల్గేరియా రాజ‌ధాని సోఫియా నుంచి 52 మంది ప‌ర్యాట‌కుల‌తో  బ‌య‌లుదేరిన బ‌స్స‌లో అకస్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి.క్ష‌ణాల్లోనే మంట‌లు బ‌స్సుమొత్తం వ్యాపించ‌డంతో ప్ర‌యాణం చేస్తున్న 52 మందిలో 45 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు.అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో మృతుల సంఖ్య పెరిగిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com