బ్రస్సెల్స్లో దాడికి బాధ్యత మాదే: ఐసిస్
- March 22, 2016
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో పేలుళ్లకు తమదే బాధ్యత అని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థ ద్వారా ప్రకటించింది. ఇప్పటికే ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్న కొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. వారి చిత్రాలను ఓ మీడియా సంస్థ ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









