వైఫైకి 100 రెట్లు వేగంతో వైఫై
- March 22, 2016
వైఫై టెక్నాలజీకి 100 రెట్లు వేగంతో పనిచేసే లైఫై నెట్వర్క్ అతి త్వరలోనే దుబాయ్లో అందుబాటులోకి రానుంది. అది కూడా వైఫైతో పోల్చితే తక్కువ ధరకే లభ్యం కానుంది. యూఏఈకి చెందిన టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ డు మరియు యూఏఈకి చెందిన ష్ట్రబ్రాండ్ జీరో1, సక్సెస్ఫుల్గా ఈ విధానాన్ని డెమోన్స్ట్రేట్ చేశామని వెల్లడించాయి. లైట్ ఫెడెలిటీ (లైఫై) టెక్నాలజీ దుబాయ్లో సంచలనాలకు సిద్ధం అవుతోందని వారు వెల్లడించారు. లైఫై అంటే వైర్లెస్ ఆప్టికల్ నెట్వర్క్ టెక్నాలజీతో పనిచేస్తుంది. లైట్ ఎమిటింగ్ డయోడ్స్ (ఎల్ఇడి) టెక్నాలజీని లైఫై ఉపయోగించుకుంటుంది. సెకెనుకి 224 జిబి డాటా ట్రాన్స్ఫర్ ఈ లైఫై టెక్నాలజీతో సాధ్యమవుతుంది. 2021 నాటికి లైఫై మార్కెట్ 80 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని డు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ అల్బ్లూషి చెప్పారు. జీరో1తో కలిసి డు సంస్థ లైఫై ఎనేబుల్డ్ సొల్యూషన్స్ని డెవలప్ చేస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







