అక్రమంగా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తరలిస్తున్న వారికి సహకరిస్తున్న ప్రవాసుడు అరెస్ట్
- November 29, 2021
బహ్రెయిన్ : బహ్రెయిన్ నుంచి అక్రమంగా ఎలక్ట్రానిక్ వస్తువులను బయటకు తరలించేందుకు విదేశీయులకు సాయం చేస్తున్న ప్రవాసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల నిందితుడు ఓ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో పనిచేస్తున్నాడు. విదేశాల నుంచి వచ్చే ఫోన్లను అక్రమంగా బయట దేశాలకు పంపించేందుకు కొంతమందితో టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. వారంతా విదేశీయులే. వారితో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ ను అక్రమంగా బయట దేశాలకు తరలించేవాడు. అటు ఫోన్లు రీఛార్జ్ చేయించుకునే కస్టమర్ల కార్డులను నుంచి అక్రమంగా డబ్బులు దోపీడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా ఎలక్ట్రానిక్ వస్తువులను స్మగ్లింగ్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డిపార్ట్ మెంట్ తో పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







