బంగ్లాదేశ్‌ సబ్‌మెరైన్‌ కేబుల్‌ కంపెనీ తో ఒప్పందo..

- March 22, 2016 , by Maagulf
బంగ్లాదేశ్‌ సబ్‌మెరైన్‌ కేబుల్‌ కంపెనీ తో ఒప్పందo..

ఈశాన్య రాష్ట్రాలకు బ్రాండ్‌ బ్యాండ్‌ సౌకర్యాన్ని ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభించనున్నారు. తద్వారా ఈశాన్య రాష్ట్రాలలో టెలికామ్‌ సేవలను మరింత మెరుగుపరచనున్నారు. దీనికోసం అగర్తలాలో బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌ ద్వారా కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు. దీనికోసం భారత్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌ బంగ్లాదేశ్‌ సబ్‌మెరైన్‌ కేబుల్‌ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com