ఇకపై సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా అనుమతి
- November 30, 2021
సౌదీ: సింగిల్ డోస్ COVID-19 వ్యాక్సిన్ వేసుకున్న అన్ని దేశాల నుండి వచ్చే ప్రయాణికులను అనుమతి ఇస్తామని సౌదీ అరేబియా వెల్లడించింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని అన్ని విమానయాన సంస్థలు కొత్త నిబంధనలను అమలు చేయాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 4 శనివారం ఉదయం 1:00 గంటల నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే సింగిల్ వ్యాక్సిన్ తీసుకొని వచ్చిన ప్యాసింజర్స్ సౌదీ అరేబియా వచ్చాకా తప్పనిసరిగా మూడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ పీరియడ్ అమలు చేయబడుతుందని సర్క్యులర్ లో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని కూడా విమానయాన సంస్థలకు సివిల్ ఏవియేషన్ సూచించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







