సాల్మియాలో 30 వేల 'స్మార్ట్ మీటర్ల' ఇన్స్టాల్
- November 30, 2021కువైట్: సాల్మియాలో ఇప్పటివరకు వాటర్, విద్యుత్ కలెక్షన్లకు 30,000 స్మార్ట్ మీటర్లను ఇన్ స్టాల్ చేసినట్లు విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది ఈ ప్రాంతంలో అవసరమైన మీటర్లలో దాదాపు సగం మీటర్లకు సమానం. గత రెండు నెలలుగా వాటర్, విద్యుత్ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చుతున్న విషయం తెలిసిందే. హవల్లిలో ఒక నెలలోపు ఇన్స్టాలేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. మీటర్లను ఇన్స్టాల్ చేసే ప్రక్రియ వేగం పెరిగిందని, రోజుకు 1,000 మీటర్లను ఇన్ స్టాల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేసిన వారందరూ తమ పాత బకాయిలు చెల్లించారని అధికార వర్గాలు కోరాయి. కరోనా మహమ్మారి సమయం కంటే ఇప్పుడు బిల్లుల వసూళ్లు పెరిగాయని అధికారులూ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 370 మిలియన్ దినార్లను వసూలు చేయాలని మంత్రిత్వ శాఖ టార్గెట్ పెట్టగా.. ఇప్పటివరకు 300 మిలియన్ దినార్లను వసూలు చేసినట్ల అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు