యూఏఈ నేషనల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 30, 2021
యూఏఈ : యూఏఈ నేషల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు దేశ ప్రధాని క్షమాభిక్ష పెట్టారు. ఎమిరేట్స్ లోని పలు జైల్లో ఉంటున్న వీరి సత్ ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది.ఐతే యూఏఈ ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుండటంతో ఎక్కువ మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. ప్రధాని నిర్ణయంతో దుబాయ్ పోలీసులు క్షమాభిక్ష ప్రాసెస్ ను స్టార్ట్ చేశారు.
తాజా వార్తలు
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!









