యూఏఈ నేషనల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 30, 2021
యూఏఈ : యూఏఈ నేషల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు దేశ ప్రధాని క్షమాభిక్ష పెట్టారు. ఎమిరేట్స్ లోని పలు జైల్లో ఉంటున్న వీరి సత్ ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది.ఐతే యూఏఈ ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుండటంతో ఎక్కువ మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. ప్రధాని నిర్ణయంతో దుబాయ్ పోలీసులు క్షమాభిక్ష ప్రాసెస్ ను స్టార్ట్ చేశారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







