నవంబర్ లో 2104 మందిపై బహిష్కరణ వేటు
- December 01, 2021
కువైట్:నవంబర్ నెలలో నిబంధనలను ఉల్లంఘించిన 2104 మందిపై దేశ బహిష్కరణ వేటు వేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 142 మంది మెన్స్, 683 మంది ఉమెన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్గత మంత్రిత్వ శాఖ మినిస్టర్ షేక్ థామర్ అలీ సబా అల్-సలేం అల్-సబా ఆదేశాల ప్రకారం లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలను తీసుకోనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని దేశం నుంచి పంపించి వేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









