నవంబర్ లో 2104 మందిపై బహిష్కరణ వేటు
- December 01, 2021
కువైట్:నవంబర్ నెలలో నిబంధనలను ఉల్లంఘించిన 2104 మందిపై దేశ బహిష్కరణ వేటు వేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 142 మంది మెన్స్, 683 మంది ఉమెన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్గత మంత్రిత్వ శాఖ మినిస్టర్ షేక్ థామర్ అలీ సబా అల్-సలేం అల్-సబా ఆదేశాల ప్రకారం లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలను తీసుకోనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని దేశం నుంచి పంపించి వేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తాజా వార్తలు
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!







