నవంబర్ లో 2104 మందిపై బహిష్కరణ వేటు
- December 01, 2021
కువైట్:నవంబర్ నెలలో నిబంధనలను ఉల్లంఘించిన 2104 మందిపై దేశ బహిష్కరణ వేటు వేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 142 మంది మెన్స్, 683 మంది ఉమెన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్గత మంత్రిత్వ శాఖ మినిస్టర్ షేక్ థామర్ అలీ సబా అల్-సలేం అల్-సబా ఆదేశాల ప్రకారం లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలను తీసుకోనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని దేశం నుంచి పంపించి వేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







