దుబాయ్ ఎక్స్పో 2020: 150 దిర్హామ్ లకే ఫెస్టివ్ పాస్
- December 01, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్పో 2020 అద్భుతాలను మనసారా ఆస్వాదించేందుకు ఎక్స్ పో నిర్వహకులు 150 దిర్హాంలకే ఫెస్టివ్ పాస్ ఆఫర్ ను ప్రకటించారు. UAE ఇండిపెండెన్స్ డే రోజున మెగా ఈవెంట్ లోకి ఎంట్రీ ఫ్రీ కాగా.. వరల్డ్ ఫెయిర్ లోని అద్భుతాలను ఆనందించేందుకు ఆ ఒక్క రోజు సరిపోదు. అందుకే డిసెంబర్ 31 వరకు ఫెస్టివ్ పాస్ లను అమ్ముతున్నారు. సీజన్ పాస్ ను ఫెస్టివ్ పాస్ తో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోలో UAE స్వర్ణోత్సవాన్ని డిసెంబర్ 1 నుండి 4 వరకు 'ది జర్నీ ఆఫ్ ది 50'తో సెలబ్రేట్ చేయనున్నారు. అలాగే అల్ వాస్ల్ ప్లాజా క్రిస్మస్ ట్రీ లైటింగ్, ఫెస్టివ్ ట్రైన్స్, మెరిసే స్ట్రీట్ లైట్స్, మిరుమిట్లు గొలిపే క్రాకరీ వెలుగులు, 3D ఒంటెలు, జెయింట్ స్నో గ్లోబ్స్, రెయిన్ డీర్ లను ఆనందించవచ్చు. వీటితో పాటుగా కరోల్ కచేరీలు, ఎగిరే పియానోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఈవెంట్ నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









