దుబాయ్ ఎక్స్పో 2020: 150 దిర్హామ్ లకే ఫెస్టివ్ పాస్
- December 01, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్పో 2020 అద్భుతాలను మనసారా ఆస్వాదించేందుకు ఎక్స్ పో నిర్వహకులు 150 దిర్హాంలకే ఫెస్టివ్ పాస్ ఆఫర్ ను ప్రకటించారు. UAE ఇండిపెండెన్స్ డే రోజున మెగా ఈవెంట్ లోకి ఎంట్రీ ఫ్రీ కాగా.. వరల్డ్ ఫెయిర్ లోని అద్భుతాలను ఆనందించేందుకు ఆ ఒక్క రోజు సరిపోదు. అందుకే డిసెంబర్ 31 వరకు ఫెస్టివ్ పాస్ లను అమ్ముతున్నారు. సీజన్ పాస్ ను ఫెస్టివ్ పాస్ తో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోలో UAE స్వర్ణోత్సవాన్ని డిసెంబర్ 1 నుండి 4 వరకు 'ది జర్నీ ఆఫ్ ది 50'తో సెలబ్రేట్ చేయనున్నారు. అలాగే అల్ వాస్ల్ ప్లాజా క్రిస్మస్ ట్రీ లైటింగ్, ఫెస్టివ్ ట్రైన్స్, మెరిసే స్ట్రీట్ లైట్స్, మిరుమిట్లు గొలిపే క్రాకరీ వెలుగులు, 3D ఒంటెలు, జెయింట్ స్నో గ్లోబ్స్, రెయిన్ డీర్ లను ఆనందించవచ్చు. వీటితో పాటుగా కరోల్ కచేరీలు, ఎగిరే పియానోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఈవెంట్ నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!







