‘యూఏఈ ఫ్యూచర్ దాని గతం వలె అందంగా ఉంటుంది:షేక్ మహమ్మద్
- December 03, 2021
యూఏఈ: యూఏఈ స్వర్ణోత్సవాలను(గోల్డెన్ జూబ్లీ) జరుపుకుంటున్న సందర్భంగా... వైస్ ప్రెసిడెంట్,దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమోషనల్ అయ్యారు. హట్టాలో 50వ జాతీయ దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ‘యూఏఈ ఫ్యూచర్ దాని గతం లాగే అందంగా ఉంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.యూఏఈ 50 ఏండ్ల ప్రయాణాన్ని వేడుకల్లో కండ్లకు కట్టారంటూ కొనియాడారు.డెడికేషన్ ఉన్న జాతీయ నాయకుల ఆధ్వర్యంలో యూఏఈ భవిష్యత్తు మున్మందు మరింత ‘అందంగా’ పురోగమిస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. యూఏఈ వ్యవస్థాపక పితామహులకు నివాళులు అర్పించే సమయంలో ఆయన ఎమోషనల్ అయ్యారు. హట్టా జాతీయ దినోత్సవ వేడుకల లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన 3D ప్రొజెక్షన్లు, లైట్ డిస్ప్లేలు, సింక్రొనైజ్ ప్రోగ్రామ్స్, క్రాకర్స్ ఫైర్ డ్రోన్ షాట్స్ ను ఆయన షేర్ చేశారు.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







