తక్కువ ఆదాయం గల కుటుంబాలకీ, పదవీ విరమణ పొందినవారికి ఆర్థిక సహాయాన్ని పెంచిన బహ్రెయిన్
- December 08, 2021
మనామా: బహ్రెయిన్ లెజిస్లేటివ్ ప్యానెల్, తక్కువ ఆదాయం గల కుటుంబాలకి అలాగే పదవీ విరమణ పొందినవారికి ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు అంగీకారం తెలిపింది. తక్కువ ఆదాయం గల కుటుంబాలకు సాయాన్ని 10 శాతం పెంచేలా, పదవీ విరమణ పొందినవారికి పెన్షన్స్ ఏడాదికి మూడు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2021, 2022 సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది. అయితే, ఈ పెంపు 1,500 బహ్రెయినీ దినార్లకు మించకూడదు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







