దుబాయ్ స్కూళ్ళు ఇకపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకే మూసివేత
- December 08, 2021
దుబాయ్: దుబాయ్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్, స్కూల్ ప్రిన్సిపాళ్ళకు వీకెండ్ విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి ప్రతి శుక్రవారం స్కూళ్ళు మధ్యాహ్నం 12 గంటలకే మూసివేయాల్సి వుంటుంది. ఈ మేరకు నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూఏఈలో నాలుగున్నర రోజులు మాత్రమే పని దినాలు వుండేలా కొత్త నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దానికి అనుగుణంగా ప్రైవేట్ స్కూళ్ళు ఇకపై సోమవారం నుంచి తెరచుకుంటాయి, శుక్రవారం వరకు పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవు దినాలు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







