దుబాయ్ స్కూళ్ళు ఇకపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకే మూసివేత
- December 08, 2021
దుబాయ్: దుబాయ్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్, స్కూల్ ప్రిన్సిపాళ్ళకు వీకెండ్ విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి ప్రతి శుక్రవారం స్కూళ్ళు మధ్యాహ్నం 12 గంటలకే మూసివేయాల్సి వుంటుంది. ఈ మేరకు నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూఏఈలో నాలుగున్నర రోజులు మాత్రమే పని దినాలు వుండేలా కొత్త నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దానికి అనుగుణంగా ప్రైవేట్ స్కూళ్ళు ఇకపై సోమవారం నుంచి తెరచుకుంటాయి, శుక్రవారం వరకు పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవు దినాలు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







