ఫేక్ క్రెడిట్ కార్డ్స్ కేసులో ఇద్దరికి జైలు
- March 23, 2016
మలేసియాకి చెందిన ఇద్దరు మహిళలకు 'ఫ్రాడ్' కేసులో ఐదేళ్ళ జైలు శిక్షను విధించారు. ఖరీదైన వాచ్లను బహ్రెయిన్లో ఫేక్ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగించి కొనుగోలు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, నిందితుల్ని అరెస్టు చేశారు. పక్కా ప్లాన్తో పోలీసులు అక్రమంగా క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్న మహిళల్ని ఆధారాలతో సహా పట్టుకున్నారు. మలేసియాలోని ఓ బ్యాంక్లో పనిచేస్తున్న స్నేహితురాలి ద్వారా 12 ఫేక్ క్రెడిట్ కార్డ్స్ని ఓ మహిళ పొందింది. ఇంకో మహిళ, తన కుటుంబం ద్వారా తనకు 14 క్రెడిట్ కార్డులు వచ్చినట్లు వెల్లడించింది. 7000 బహ్రెయిన్ దినార్స్ విలువైన వాచ్లను ఈ అక్రమ కార్డులతో కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. రూమ్ బుకింగ్ ఛార్జీలను కూడా క్రెడిట్ కార్డ్తోనే చెల్లించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







