ఈ-ప్రభుత్వ సర్వీసులకు ఊతమిస్తున్న మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం
- December 09, 2021ఒమన్: 94 శాతం హౌస్హోల్డ్ సభ్యులు సొంతంగా మొబైల్ ఫోన్ కలిగి వున్నారు. 93 శాతం ఇంటర్నెట్ని వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో ఫిబ్రవరి 14 నుంచి మార్చి 4 (2021) వరకు ఈ సర్వే జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు