ఈ-ప్రభుత్వ సర్వీసులకు ఊతమిస్తున్న మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం
- December 09, 2021
ఒమన్: 94 శాతం హౌస్హోల్డ్ సభ్యులు సొంతంగా మొబైల్ ఫోన్ కలిగి వున్నారు. 93 శాతం ఇంటర్నెట్ని వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో ఫిబ్రవరి 14 నుంచి మార్చి 4 (2021) వరకు ఈ సర్వే జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







