షువైఖ్లో 70 వర్క్షాపులకు విద్యుత్ నిలిపివేత
- December 09, 2021
కువైట్: కువైట్ మునిసిపాలిటీ 1080 ఉల్లంఘనల్ని గుర్తించింది నిర్లక్ష్యంగా వదిలివేయబడ్డ వాహనాలకు సంబంధించి. అలాగే 9 ఇండస్ట్రియల్ వర్క్ సైట్స్ని సీజ్ చేశారు అధికారులు. క్యాపిటల్ గవర్నర్ షేక్ తలాల్ అల్ ఖాలెద్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 70 వర్క్ షాపులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, వాటికి విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. ట్రక్కుల కోసం 5 మిలియన్ చదరపు మీటర్ల స్థలాన్ని మునిసిపల్ కౌన్సిల్ కేటాయించినప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు. దొంగిలించబడిన కార్లను కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







