ఇంకా పెండింగ్ లోనే 60 ఏళ్లు పై బడిన ప్రవాసుల వర్క్ పర్మిట్ అంశం
- December 11, 2021
కువైట్: 'అరవై ప్లస్ ప్రవాసుల' సమస్యకు ఇంకా తుది పరిష్కారం లభించలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే వర్క్ పర్మిట్ గడువు ముగిసి, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న వారికి అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఒక నెల నుండి మూడు నెలలపాటు టెంపరరీ రెసిడెన్సీ అనుమతులు మంజూరు చేస్తోంది. ఇలా టెంపరరీ రెసిడెన్సీ అనుమతులు పొందిన వారికి ట్రావెల్ అనుమతి ఉండదు. ఒకవేళ కువైట్ వదిలిన వెంటనే వారికి ఇచ్చిన అనుమతులు రద్దు అవుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







