ఇంకా పెండింగ్ లోనే 60 ఏళ్లు పై బడిన ప్రవాసుల వర్క్ పర్మిట్ అంశం
- December 11, 2021
కువైట్: 'అరవై ప్లస్ ప్రవాసుల' సమస్యకు ఇంకా తుది పరిష్కారం లభించలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే వర్క్ పర్మిట్ గడువు ముగిసి, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న వారికి అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఒక నెల నుండి మూడు నెలలపాటు టెంపరరీ రెసిడెన్సీ అనుమతులు మంజూరు చేస్తోంది. ఇలా టెంపరరీ రెసిడెన్సీ అనుమతులు పొందిన వారికి ట్రావెల్ అనుమతి ఉండదు. ఒకవేళ కువైట్ వదిలిన వెంటనే వారికి ఇచ్చిన అనుమతులు రద్దు అవుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









