ఇంకా పెండింగ్ లోనే 60 ఏళ్లు పై బడిన ప్రవాసుల వర్క్ పర్మిట్ అంశం
- December 11, 2021
కువైట్: 'అరవై ప్లస్ ప్రవాసుల' సమస్యకు ఇంకా తుది పరిష్కారం లభించలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే వర్క్ పర్మిట్ గడువు ముగిసి, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న వారికి అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఒక నెల నుండి మూడు నెలలపాటు టెంపరరీ రెసిడెన్సీ అనుమతులు మంజూరు చేస్తోంది. ఇలా టెంపరరీ రెసిడెన్సీ అనుమతులు పొందిన వారికి ట్రావెల్ అనుమతి ఉండదు. ఒకవేళ కువైట్ వదిలిన వెంటనే వారికి ఇచ్చిన అనుమతులు రద్దు అవుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







