సముద్రంలో చిక్కుకుపోయిన ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడిన ఒమన్ ఎయిర్ ఫోర్స్
- December 16, 2021
ఒమన్: ఒమన్ ఎయిర్ ఫోర్స్ ఐదుగురు ఇరాన్ పౌరులను రక్షించింది. సముద్రం మధ్యలో వారు ప్రయాణిస్తున్న పడవ చెడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. సమచారం అందుకున్న ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్, రాయల్ ఒమన్ పోలీస్ కు చెందిన కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడింది. వీరిలో ఇద్దరికి మస్కట్ గవర్నరేట్లోని ఖవ్లా హాస్పిటల్ లో ఆరోగ్య పరీక్షలు చేయించారు. స్వల్పంగా గాయపడిన ముగ్గురికి మస్కట్ గవర్నరేట్లోని సుల్తాన్ కబూస్ పోర్ట్ లోని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్







