సముద్రంలో చిక్కుకుపోయిన ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడిన ఒమన్ ఎయిర్ ఫోర్స్
- December 16, 2021
ఒమన్: ఒమన్ ఎయిర్ ఫోర్స్ ఐదుగురు ఇరాన్ పౌరులను రక్షించింది. సముద్రం మధ్యలో వారు ప్రయాణిస్తున్న పడవ చెడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. సమచారం అందుకున్న ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్, రాయల్ ఒమన్ పోలీస్ కు చెందిన కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడింది. వీరిలో ఇద్దరికి మస్కట్ గవర్నరేట్లోని ఖవ్లా హాస్పిటల్ లో ఆరోగ్య పరీక్షలు చేయించారు. స్వల్పంగా గాయపడిన ముగ్గురికి మస్కట్ గవర్నరేట్లోని సుల్తాన్ కబూస్ పోర్ట్ లోని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









