విజయవాడ ఐవీ ప్యాలస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- March 24, 2016
విజయవాడ నగరంలోని ఐవీ ప్యాలస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ సభను అడ్డుకొనేందుకు భాజపా, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు యత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. సభకు హాజరైన కన్నయ్యకుమార్కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడిచేశారు. ఈ దాడిలో గాయపడిన ఓ భాజపా కార్యకర్తను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









