విజయవాడ ఐవీ ప్యాలస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- March 24, 2016
విజయవాడ నగరంలోని ఐవీ ప్యాలస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ సభను అడ్డుకొనేందుకు భాజపా, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు యత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. సభకు హాజరైన కన్నయ్యకుమార్కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడిచేశారు. ఈ దాడిలో గాయపడిన ఓ భాజపా కార్యకర్తను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







