వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం

- March 24, 2016 , by Maagulf
వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం

ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని జోడేఘాట్‌ వద్ద కొమురం భీం స్మారక చిహ్నం నిర్మాణానికి రూ.2.90 కోట్లు, పైలట్‌ శిక్షణ నిమిత్తం శ్రవణ్‌కుమార్‌ అనే విద్యార్థికి రూ.35 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com