21 నెలల్లో 22,400 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించిన కువైట్
- December 20, 2021
కువైట్: 2020 జనవరి 1 నుంచి 2021 సెప్టెంబర్ 1 మధ్య కువైట్ నుంచి 22,423 మంది వలసదారుల్ని బహిష్కరించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఎంపీ మోహల్హల్ అల్ ముదాఫ్ అల్ కబాస్ ప్రశ్నకు మినిస్ట్రీ పై సమాచారాన్ని ఇచ్చింది. అమిరి డిక్రీ నెంబర్ 17/1959 రెసిడెన్స్ ఆఫ్ ఫారినర్స్ చట్టం మరియు ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ బహిష్కరణలు జరిగాయి.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









