21 నెలల్లో 22,400 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించిన కువైట్
- December 20, 2021
కువైట్: 2020 జనవరి 1 నుంచి 2021 సెప్టెంబర్ 1 మధ్య కువైట్ నుంచి 22,423 మంది వలసదారుల్ని బహిష్కరించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఎంపీ మోహల్హల్ అల్ ముదాఫ్ అల్ కబాస్ ప్రశ్నకు మినిస్ట్రీ పై సమాచారాన్ని ఇచ్చింది. అమిరి డిక్రీ నెంబర్ 17/1959 రెసిడెన్స్ ఆఫ్ ఫారినర్స్ చట్టం మరియు ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ బహిష్కరణలు జరిగాయి.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







