స్టార్ క్రికెట్ మ్యాచ్కు హాజరుకానున్న చిరు మరియు అమితాభ్..!!
- March 24, 2016
నడిగర్ సంగమ్ స్టార్ క్రికెట్ మ్యాచ్కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరవనున్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి చిరుతోపాటు బిగ్బీ అమితాబ్బచ్చన్, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, కమల్హాసన్లు హాజరవనున్నారు. చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏప్రిల్ 17న మ్యాచ్ జరుగనుంది.
తాజా వార్తలు
- ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









