స్టార్ క్రికెట్ మ్యాచ్కు హాజరుకానున్న చిరు మరియు అమితాభ్..!!
- March 24, 2016
నడిగర్ సంగమ్ స్టార్ క్రికెట్ మ్యాచ్కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరవనున్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి చిరుతోపాటు బిగ్బీ అమితాబ్బచ్చన్, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, కమల్హాసన్లు హాజరవనున్నారు. చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏప్రిల్ 17న మ్యాచ్ జరుగనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







