పెరుగుతున్న కోవిడ్ కేసులు
- December 23, 2021
ఒమన్: ఒమన్లో మళ్ళీ క్రమంగా కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 40కి పైగా కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. మొత్తం 42 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి గత 24 గంటల్లో. కాగా, 11 మంది కోవిడ్ 19 నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయితే, ఎవరూ గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కొత్త కేసుల్లో ఎవరూ ఆసుపత్రుల్లో చేరలేదు. 8 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇద్దరు మాత్రమే ఐసీయూలో చికిత్స అందుకుంటున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







