10 రోజుల వింటర్ క్లియరెన్స్ సేల్ ప్రారంభం: 80 శాతం వరకు డిస్కౌంట్
- December 23, 2021
యూఏఈ: ఎక్స్పో సెంటర్ షార్జా వద్ద 10 రోజుల వింటర్ క్లియరెన్స్ సేల్ ప్రారంభమయ్యింది. 80 శాతం డిస్కౌంట్తో కొనుగోలుదారుల్ని ఈ సేల్ ఆకర్షించనుంది. యేడాది చివరన ఇలాంటి సేల్స్ సర్వసాధారణమే అయినప్పటికీ, ప్రతి సేల్ విశేషంగా కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తూ వుంటుంది. పలు రకాలైన బ్రాండెడ్ వస్తువులు ఈ సేల్ ద్వారా అతి తక్కువ ధరకే కొనుగోలుదారులకు లభిస్తాయి. ఈ పది రోజుల వింటర్ సేల్ ద్వారా ప్రముఖ బ్రాండ్లయిన అహ్మద్ అలహ మగ్రిబి, గీలాటో అబాయా, అజ్మల్ పెర్ఫ్యూమ్స్, బ్రాండ్ బజార్, సిసిసి, డ్యూన్స్, నైన్ వెస్ట్, టామ్స్, హష్ పప్పీస్, కియాబీ, రివా, స్కెచర్స్.. తదితర బ్రాండ్లు వినియోగదారుల్ని భారీ డిస్కౌంట్లతో ఆకర్షిస్తున్నాయి.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







