10 రోజుల వింటర్ క్లియరెన్స్ సేల్ ప్రారంభం: 80 శాతం వరకు డిస్కౌంట్
- December 23, 2021
యూఏఈ: ఎక్స్పో సెంటర్ షార్జా వద్ద 10 రోజుల వింటర్ క్లియరెన్స్ సేల్ ప్రారంభమయ్యింది. 80 శాతం డిస్కౌంట్తో కొనుగోలుదారుల్ని ఈ సేల్ ఆకర్షించనుంది. యేడాది చివరన ఇలాంటి సేల్స్ సర్వసాధారణమే అయినప్పటికీ, ప్రతి సేల్ విశేషంగా కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తూ వుంటుంది. పలు రకాలైన బ్రాండెడ్ వస్తువులు ఈ సేల్ ద్వారా అతి తక్కువ ధరకే కొనుగోలుదారులకు లభిస్తాయి. ఈ పది రోజుల వింటర్ సేల్ ద్వారా ప్రముఖ బ్రాండ్లయిన అహ్మద్ అలహ మగ్రిబి, గీలాటో అబాయా, అజ్మల్ పెర్ఫ్యూమ్స్, బ్రాండ్ బజార్, సిసిసి, డ్యూన్స్, నైన్ వెస్ట్, టామ్స్, హష్ పప్పీస్, కియాబీ, రివా, స్కెచర్స్.. తదితర బ్రాండ్లు వినియోగదారుల్ని భారీ డిస్కౌంట్లతో ఆకర్షిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







