30,000 బహ్రెయినీ దినార్ల విలువైన టెంట్ వస్తువుల దొంగతనం, ఐదుగురి అరెస్ట్
- December 23, 2021
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, ఐదుగురు ఆసియా జాతీయుల్ని 30,000 బహ్రెయినీ దినార్ల విలువైన టెంట్ వస్తువుల్ని దొంగిలించిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. తుబ్లిలోని ఓ వేర్ హౌస్ నుంచి నిందితులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







