వాణిజ్య సమూహాలు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలి
- December 23, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, అన్ని వాణిజ్య మరియు పారిశ్రామిక ప్రాంతాలు అలాగే సంస్థలు ఖచ్చితంగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని స్పష్టం చేయడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో సగం సామర్థ్యానికే అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి.
తాజా వార్తలు
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!









