వాణిజ్య సమూహాలు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలి
- December 23, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, అన్ని వాణిజ్య మరియు పారిశ్రామిక ప్రాంతాలు అలాగే సంస్థలు ఖచ్చితంగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని స్పష్టం చేయడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో సగం సామర్థ్యానికే అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







