వాణిజ్య సమూహాలు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలి
- December 23, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, అన్ని వాణిజ్య మరియు పారిశ్రామిక ప్రాంతాలు అలాగే సంస్థలు ఖచ్చితంగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని స్పష్టం చేయడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో సగం సామర్థ్యానికే అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







