ఏపీ కరోనా అప్డేట్
- December 28, 2021
ఏపీ: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గతరోజు 100కి లోపే కొత్త కేసులు నమోదవగా, ఈసారి ఆ సంఖ్య వందను దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30వేల 752 శాంపిల్స్ పరీక్షించగా, 141 మందికి కొవిడ్ పాజటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో మరో ఇద్దరు చనిపోయారు.విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 165 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 492కి పెరిగింది. ఇప్పటివరకు 20,76,687 కేసులు నమోదవగా 20,61,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,12,30,356 శాంపిల్స్ పరీక్షించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







