మాస్క్ అప్గ్రేడ్...
- December 28, 2021
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్తో పాటు మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి.ప్రభుత్వ సూచనల మేరకు మొదటి వేవ్ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించారు.ఈ తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు మాస్క్ ను పక్కన పెట్టేశారు.అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో జాగ్రత్తులు తీసుకోవాలని,వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ తప్పనిసరి అని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
అయితే, గతంలో కంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో సాధారణ మాస్క్ల కంటే కాస్త మందంగా ఉండే మాస్కులు మూడు లేయర్ల మాస్కులు వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎన్ 95, ఎఫ్ఎఫ్పీ 2, కేఎన్ 2 మాస్కులు అయితే మంచిదని చెబుతున్నారు.మూడు లేయర్ల గుడ్డ మాస్క్ ధరించినా సరిపోతుందని అయితే, మాస్క్ను ధరించామంటే ధరించామని కాకుండా,ముక్కు, నోరు కవర్ అయ్యేలా ఉండాలని,అప్పుడే వైరస్ లోపలికి ఎంటర్ కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి