వ్యాపార, పారిశ్రామిక సిబ్బందికి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఓపిహెచ్
- December 29, 2021
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపడుతోంది. వ్యాపార మరియు పారిశ్రామిక సిబ్బంది కోసం ఖతార్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బు గామ్లో తాజాగా ప్రారంభించింది. ఈ కేంద్రంలో జనవరి 9 నుంచి వ్యాక్సినేషన్ చేపడతారు. రోజుకి 30,000కి పైగా వ్యాక్సిన్ డోసుల్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అపాయింట్మెంట్ విధానం ద్వారా బు గామ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సిన్లు ఇస్తారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







