వ్యాపార, పారిశ్రామిక సిబ్బందికి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఓపిహెచ్

- December 29, 2021 , by Maagulf
వ్యాపార, పారిశ్రామిక సిబ్బందికి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఓపిహెచ్

ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపడుతోంది. వ్యాపార మరియు పారిశ్రామిక సిబ్బంది కోసం ఖతార్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బు గామ్‌లో తాజాగా ప్రారంభించింది. ఈ కేంద్రంలో జనవరి 9 నుంచి వ్యాక్సినేషన్ చేపడతారు. రోజుకి 30,000కి పైగా వ్యాక్సిన్ డోసుల్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అపాయింట్మెంట్ విధానం ద్వారా బు గామ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సిన్లు ఇస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com