టాప్ ఫుడ్ బ్రాండ్ల పేరుతో ఫ్రాడ్.. అప్రమత్తమైన బహ్రెయిన్
- December 30, 2021
బహ్రెయిన్: కస్టమర్లను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో టాప్ ఫుడ్ బ్రాండ్ల పేరుతో మోసగాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ అప్రమత్తం అయింది. ఇలాంటి వాటిపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించింది. అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కస్టమర్లను నమ్మించేలా బ్రాండ్ లోగోలు, పేర్లు పెడుతున్నారు. ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో "అన్ బిలీవబుల్ ఆఫర్లు" కూడా పోస్ట్ చేస్తునారు. వీటిపై ప్రముఖ బ్రాండ్ల కంపెనీ లు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి ఆఫర్ల బారిన పడి చాలా మంది మోసపోయి పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







