ప్రయాణాలను వాయిదా వేసుకోండి: కువైట్
- January 02, 2022
కువైట్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా ప్రజలు తమ ప్రయాణాన్ని వాయిదా వేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జగ్రత్తగా ఉండాలని సూచించింది. మహమ్మారి ప్రమాదం ముప్పు ఇంకా తొలగలేదని, దీన్ని ఎదుర్కోవటానికి కర్ఫ్యూలు, విమాన ప్రయాణలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







