ప్రయాణాలను వాయిదా వేసుకోండి: కువైట్
- January 02, 2022
కువైట్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా ప్రజలు తమ ప్రయాణాన్ని వాయిదా వేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జగ్రత్తగా ఉండాలని సూచించింది. మహమ్మారి ప్రమాదం ముప్పు ఇంకా తొలగలేదని, దీన్ని ఎదుర్కోవటానికి కర్ఫ్యూలు, విమాన ప్రయాణలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







