తెలంగాణలో 5 ఒమిక్రాన్ కేసులు...
- January 02, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు 84 కేసులు నమోదు అయ్యాయి.ఈ కొత్త 5 కేసులు… విదేశాల నుంచి వచ్చిన వారికే సోకినట్లు సమాచారం అందుతోంది.
కాగా.. అటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… 274 కరోనా కేసులు, ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 227 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా… 4030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే… ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 682489 గా నమోదైంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







