ఇండియన్స్ కు త్వరలో ఈ-పాస్పోర్ట్లు
- January 07, 2022
న్యూ ఢిల్లీ: తమ పౌరులందరికీ త్వరలో ఇ-పాస్పోర్ట్లను జారీ చేసే ప్రణాళికలను ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. త్వరలో ఈ-పాస్పోర్ట్లను అందించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య చేసిన ట్వీట్ తెలిపారు. ఇ-పాస్పోర్ట్లు బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా ఉంటాయని MEA కార్యదర్శి వెల్లడించారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఇతర విషయాలతోపాటు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సాఫీగా సాగేందుకు వీలు కల్పిస్తాయని చెప్పారు. 20,000 అధికారిక, దౌత్య ఇ-పాస్పోర్ట్లను ట్రయల్ ప్రాతిపదికన జారీ చేశారు. ఈ పాస్పోర్ట్లను ఫోర్జరీ చేయడం కష్టతరమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









