ప్రాథమిక పాఠశాలలు, కిండర్గార్టెన్లపై మూడు విధానాలు
- January 12, 2022
సౌదీ అరేబియా: ప్రాథమిక పాఠశాలలు, కిండర్ గార్టెన్లకు సంబంధించి క్లాసుల నిర్వహణపై సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మూడు మోడళ్ళను జనవరి 23 నుంచి అమలు చేయనుంది. కింది స్థాయి, మధ్య స్థాయి అలాగే ఉన్నత స్థాయి.. ఇలా మూడు మోడళ్ళను అనుసరించనున్నారు పబ్లిక్, ప్రైవేట్ మరియు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి. వీటిల్లో 97 శాతం కింది స్థాయి మరియు మధ్య స్థాయికి చెందినవి. ఈ మోడళ్ళ ద్వారా స్కూళ్ళు, కిండర్ గార్టెన్లలో హెల్త్ ప్రికాషన్స్ విషయమై కీలక జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూళ్ళకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి భయాలూ లేకుండా విద్యనభ్యసించేందుకు వీలుగా హెల్త్ స్టేటస్ (సిబ్బందికి సంబంధించి కూడా) మానటరింగ్ వంటి చర్యలు చేపడతారు. ఫిజికల్ డిస్టెన్సింగ్, సింక్రనైజ్డ్ బ్రాడ్కాస్టింగ్ టెక్నిక్స్ వంటివాటిని క్లాస్ రూముల్లోనూ, స్కూళ్ళలోనూ ఏర్పాటు చేయడం.. ఇలా పలు అంశాల్ని ఈ మోడళ్ళలో పొందుపరిచారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







