ప్రభుత్వ ఉద్యోగులు సేఫ్టీ రూల్స్ అతిక్రమిస్తే 10 రోజుల జీతాలు కట్
- January 12, 2022
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయడం కోసం ఉల్లంఘించేవారికి జరీమానాలు ప్రకటించారు. ఈ మేరకు 8 కోవిడ్ సేఫ్టీ ఉల్లంఘనల వివరాల్ని కార్యాలయాలకు సంబంధించి విడుదల చేశారు. ఫేస్ మాస్క్ ధరించకపోవడం, సహచరులతో కరచాలనం చేయడం, ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం వంటివి ఇందులో వున్నాయి. ఉల్లంఘనకు పాల్పడితే హెచ్చరికలు జారీ చేస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే మాత్రం బేసిక్ సేలరీ నుంచి కోతలు విధిస్తారు. మూడు రోజుల వరకు కోత విధించే అవకాశం వుంది వేతనంలో. కోవిడ్ వున్నా, కార్యాలయానికి వస్తే మూడు రోజుల జీతం కట్ చేస్తారు. ఉల్లంఘన పునరావృతమైతే ఐదు రోజుల వేతనానికి కోత వేస్తారు. మూడోసారి తప్పు చేస్తే 10 రోజుల వేతనాన్ని కట్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







