ప్రభుత్వ ఉద్యోగులు సేఫ్టీ రూల్స్ అతిక్రమిస్తే 10 రోజుల జీతాలు కట్
- January 12, 2022
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయడం కోసం ఉల్లంఘించేవారికి జరీమానాలు ప్రకటించారు. ఈ మేరకు 8 కోవిడ్ సేఫ్టీ ఉల్లంఘనల వివరాల్ని కార్యాలయాలకు సంబంధించి విడుదల చేశారు. ఫేస్ మాస్క్ ధరించకపోవడం, సహచరులతో కరచాలనం చేయడం, ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం వంటివి ఇందులో వున్నాయి. ఉల్లంఘనకు పాల్పడితే హెచ్చరికలు జారీ చేస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే మాత్రం బేసిక్ సేలరీ నుంచి కోతలు విధిస్తారు. మూడు రోజుల వరకు కోత విధించే అవకాశం వుంది వేతనంలో. కోవిడ్ వున్నా, కార్యాలయానికి వస్తే మూడు రోజుల జీతం కట్ చేస్తారు. ఉల్లంఘన పునరావృతమైతే ఐదు రోజుల వేతనానికి కోత వేస్తారు. మూడోసారి తప్పు చేస్తే 10 రోజుల వేతనాన్ని కట్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









