ప్రభుత్వ ఉద్యోగులు సేఫ్టీ రూల్స్ అతిక్రమిస్తే 10 రోజుల జీతాలు కట్
- January 12, 2022
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయడం కోసం ఉల్లంఘించేవారికి జరీమానాలు ప్రకటించారు. ఈ మేరకు 8 కోవిడ్ సేఫ్టీ ఉల్లంఘనల వివరాల్ని కార్యాలయాలకు సంబంధించి విడుదల చేశారు. ఫేస్ మాస్క్ ధరించకపోవడం, సహచరులతో కరచాలనం చేయడం, ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం వంటివి ఇందులో వున్నాయి. ఉల్లంఘనకు పాల్పడితే హెచ్చరికలు జారీ చేస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే మాత్రం బేసిక్ సేలరీ నుంచి కోతలు విధిస్తారు. మూడు రోజుల వరకు కోత విధించే అవకాశం వుంది వేతనంలో. కోవిడ్ వున్నా, కార్యాలయానికి వస్తే మూడు రోజుల జీతం కట్ చేస్తారు. ఉల్లంఘన పునరావృతమైతే ఐదు రోజుల వేతనానికి కోత వేస్తారు. మూడోసారి తప్పు చేస్తే 10 రోజుల వేతనాన్ని కట్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







