కోవిడ్ సోకినవారికి సంబంధించి డిజిసిఎ కొత్త సర్క్యులర్ జారీ
- January 12, 2022
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త సర్క్యులర్ని అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు జారీ చేయడం జరిగింది. కువైట్ వెలుపల కోవిడ్ సోకి, దాన్నుంచి కోలుకున్నవారికి సంబంధించి విధి విధానాల్ని ఇందులో పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందని ప్రయాణీకులు పాజిటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ సర్టిఫికెట్ని (10 నుంచి 28 రోజుల మధ్య), కువైట్ అరైవల్కి ముందు ఇవ్వాల్సి వుంటుంది. అయితే వారు కువైట్ పౌరులయి వుండాలి. బుధవారం నుంచి ఈ సర్క్యులర్ అమల్లోకి వస్తుంది. కువైట్ వెలుపల కోవిడ్ సోకడం ద్వారా కువైట్ రావడానికి ఇబ్బందుల పడుతున్నవారికి వెసులుబాటు కల్పించేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









