కోవిడ్ సోకినవారికి సంబంధించి డిజిసిఎ కొత్త సర్క్యులర్ జారీ
- January 12, 2022
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త సర్క్యులర్ని అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు జారీ చేయడం జరిగింది. కువైట్ వెలుపల కోవిడ్ సోకి, దాన్నుంచి కోలుకున్నవారికి సంబంధించి విధి విధానాల్ని ఇందులో పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందని ప్రయాణీకులు పాజిటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ సర్టిఫికెట్ని (10 నుంచి 28 రోజుల మధ్య), కువైట్ అరైవల్కి ముందు ఇవ్వాల్సి వుంటుంది. అయితే వారు కువైట్ పౌరులయి వుండాలి. బుధవారం నుంచి ఈ సర్క్యులర్ అమల్లోకి వస్తుంది. కువైట్ వెలుపల కోవిడ్ సోకడం ద్వారా కువైట్ రావడానికి ఇబ్బందుల పడుతున్నవారికి వెసులుబాటు కల్పించేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







