కోవిడ్ సోకినవారికి సంబంధించి డిజిసిఎ కొత్త సర్క్యులర్ జారీ
- January 12, 2022
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త సర్క్యులర్ని అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు జారీ చేయడం జరిగింది. కువైట్ వెలుపల కోవిడ్ సోకి, దాన్నుంచి కోలుకున్నవారికి సంబంధించి విధి విధానాల్ని ఇందులో పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందని ప్రయాణీకులు పాజిటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ సర్టిఫికెట్ని (10 నుంచి 28 రోజుల మధ్య), కువైట్ అరైవల్కి ముందు ఇవ్వాల్సి వుంటుంది. అయితే వారు కువైట్ పౌరులయి వుండాలి. బుధవారం నుంచి ఈ సర్క్యులర్ అమల్లోకి వస్తుంది. కువైట్ వెలుపల కోవిడ్ సోకడం ద్వారా కువైట్ రావడానికి ఇబ్బందుల పడుతున్నవారికి వెసులుబాటు కల్పించేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







