రానున్న నెలల్లో పెద్దయెత్తున ఉమ్రా యాత్రీకులు వచ్చే అవకాశం
- January 12, 2022
సౌదీ అరేబియా: రానున్న నెలల్లో పెద్దయెత్తున ఉమ్రా యాత్ర కోసం విదేశాల నుంచి యాత్రీకులు వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. మక్కాకి ఉమ్రా యాత్రీకుల్ని పంపించేందుకు వివిధ దేశాలు సన్నాహాలు చేస్తున్న దరిమిలా, అలా వచ్చేవారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోనేసియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, ఉజ్బెకిస్తాన్ మరియు లిబియా దేశాల నుంచి యాత్రీకులు పెద్ద సంఖ్యలో రానున్నారు. 201 లైసెన్సు పొందిన ఉమ్రా కంపెనీలు, యాత్రీకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







