రానున్న నెలల్లో పెద్దయెత్తున ఉమ్రా యాత్రీకులు వచ్చే అవకాశం
- January 12, 2022
సౌదీ అరేబియా: రానున్న నెలల్లో పెద్దయెత్తున ఉమ్రా యాత్ర కోసం విదేశాల నుంచి యాత్రీకులు వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. మక్కాకి ఉమ్రా యాత్రీకుల్ని పంపించేందుకు వివిధ దేశాలు సన్నాహాలు చేస్తున్న దరిమిలా, అలా వచ్చేవారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోనేసియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, ఉజ్బెకిస్తాన్ మరియు లిబియా దేశాల నుంచి యాత్రీకులు పెద్ద సంఖ్యలో రానున్నారు. 201 లైసెన్సు పొందిన ఉమ్రా కంపెనీలు, యాత్రీకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







